Thursday, July 18, 2019

అర్ధ‌రాత్ర‌యినా బ‌ల‌ప‌రీక్ష నిర్వ‌హించాల్సిందే: య‌డ్డీ! అంత ఆతృమెందుకు?: కుమార‌

బెంగ‌ళూరు: క‌ర్ణాట‌కలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌-జ‌న‌తాద‌ళ్ (సెక్యుల‌ర్‌) కూట‌మి ప్ర‌భుత్వంపై ప్ర‌తిప‌క్ష నేత బీఎస్ య‌డ్యూర‌ప్ప నిప్పులు చెరిగారు. మ‌ధ్యాహ్నం భోజ‌న విరామానంత‌రం స‌భ పునఃప్రారంభ‌మైన స‌మ‌యంలో ప్ర‌సంగించారు. గ‌వ‌ర్న‌ర్ ఆదేశాల ప్ర‌కారం.. గురువారం అర్ధ‌రాత్ర‌యిన‌ప్ప‌టికీ బ‌ల‌ప‌రీక్ష‌ను నిర్వ‌హించి తీరాల్సిందేనంటూ ప‌ట్టుప‌ట్టారు. అర్ధ‌రాత్రి 12 గంట‌లైనప్ప‌టికీ.. స‌భ కొన‌సాగి తీరాల్సిందేన‌ని, బ‌ల‌ప‌రీక్ష నిర్వ‌హించాల్సిందేన‌ని డిమాండ్ చేశారు. బ‌ల‌ప‌రీక్ష‌లో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/32BFsU8
via IFTTT

No comments:

Post a Comment

లాక్ డౌన్ వేళ ఏపీ నుంచి నిజాముద్దీన్ వెళ్తున్న రెండు ప్రత్యేక రైళ్లు- కారణమిదే...

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ నిత్యావసర సరుకుల లభ్యత తగ్గిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి, ఎగ...