Thursday, July 18, 2019

నెహ్రూ ఉన్న జైలు కుప్పకూలిపోయింది.. ఎక్కడో, ఎందుకో తెలుసా..?

జైటు : ఈశాన్య భారతంలో వర్షాలు సమృద్ధిగా కురుస్తోన్నాయి. మరోవైపు ఎగువన కురస్తోన్న వర్షాలతో వరదనీరు ఉప్పొంగుతుంది. దీంతో బీహర్, పంజాబ్ తదితర రాష్ట్రాల్లో ప్రజలే కాదు మూగజీవాల పరిస్థితి కూడా ఆగమ్యగోచరంగా మారింది. అయితే వర్షాల ధాటికి చారిత్రక కట్టడాలు కూడా కుంగిపోతున్నాయి. స్వాతంత్ర సమరంలో నెహ్రూ తదితర నేతలు ఉన్న జైటులోని జైలు గది

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2O3dopw
via IFTTT

No comments:

Post a Comment

లాక్ డౌన్ వేళ ఏపీ నుంచి నిజాముద్దీన్ వెళ్తున్న రెండు ప్రత్యేక రైళ్లు- కారణమిదే...

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ నిత్యావసర సరుకుల లభ్యత తగ్గిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి, ఎగ...