Sunday, June 23, 2019

బెంగాల్‌లో బీజేపీ బృందానికి చుక్కెదురు .. మళ్లీ ఘర్షణలు, పరిస్థితి ఉద్రిక్తం ...

కోల్ కతా : బెంగాల్ పరిస్థితిలో ఏ మాత్రం మార్పు రాలేదు. ఇటీవల భట్ పరలో బీజేపీ, టీఎంసీ మధ్య జరిగిన ఘర్షణలో ఇద్దరు చనిపోయిన సంగతి తెలిసిందే. అయితే పరిస్థితిని సమీక్షించందుకు బీజేపీ ప్రతినిధి బృందం భట్ పర వచ్చింది. అయితే ఘర్షణ జరిగిన చోటకు అగ్రనేతలు రావడంతో మళ్లీ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అయితే

from Oneindia.in - thatsTelugu News http://bit.ly/2XtZVKH
via IFTTT

No comments:

Post a Comment

లాక్ డౌన్ వేళ ఏపీ నుంచి నిజాముద్దీన్ వెళ్తున్న రెండు ప్రత్యేక రైళ్లు- కారణమిదే...

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ నిత్యావసర సరుకుల లభ్యత తగ్గిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి, ఎగ...