Sunday, June 23, 2019

టీటీడి పాలక మండలి సభ్యుల ఎంపిక షురూ..! బోర్డ్ మెంబర్ గా మై హోమ్ రామేశ్వర రావుకు ఛాన్స్..!!

అమరావతి/హైదరాబాద్ : సుప్రసిద్ద తిరుమల తిరుపతి దేవాలయంలో కొత్త పాలక మండలి ఏర్పాటుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా ముందుగా పాలక మండలి ఛైర్మన్ గా మాజీ ఎంపి, ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడు వైవీ సుబ్బారెడ్డిని నియమించారు. ఇప్పుడు తాజాగా పాలక మండలి సభ్యులను నియమించేందుకు సన్నాహాలు చేస్తోంది ఏపి ప్రభుత్వం. మొత్తం 16మంది పాలక

from Oneindia.in - thatsTelugu News http://bit.ly/2WY3dSd
via IFTTT

No comments:

Post a Comment

లాక్ డౌన్ వేళ ఏపీ నుంచి నిజాముద్దీన్ వెళ్తున్న రెండు ప్రత్యేక రైళ్లు- కారణమిదే...

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ నిత్యావసర సరుకుల లభ్యత తగ్గిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి, ఎగ...