Wednesday, June 26, 2019

వంద మంది ప్రభావవంతమైన మహిళల్లో ఒకరిగా.. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌కు అరుదైన గౌరవం

ఢిల్లీ : కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌కు అరుదైన గౌరవం లభించింది. యూకే - ఇండియా సంబంధాలను మెరుగుపరిచిన వంద మంది ప్రభావవంతమైన మహిళల్లో ఆమెకు చోటు దక్కడం విశేషం. సోమవారం నాడు భారత దినోత్సవం సందర్భంగా ఆ జాబితాలో చోటు దక్కిన వారి వివరాలు వెల్లడించారు యూకే హోంశాఖ కార్యదర్శి సాజిద్ జావిద్. ఆ మేరకు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2XdoTi7
via IFTTT

No comments:

Post a Comment

లాక్ డౌన్ వేళ ఏపీ నుంచి నిజాముద్దీన్ వెళ్తున్న రెండు ప్రత్యేక రైళ్లు- కారణమిదే...

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ నిత్యావసర సరుకుల లభ్యత తగ్గిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి, ఎగ...