Wednesday, June 26, 2019

పుల్వామా దాడిలో నిఘా వైఫల్యమేం లేదు : లోక్‌సభలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

న్యూఢిల్లీ : పుల్వామా ఉగ్రదాడికి సంబంధించి నిఘా వైఫల్యం లేదని మరోసారి కేంద్రం స్పష్టంచేసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో పుల్వామాలో ఉగ్రవాదులు సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో దాదాపు 40 మందికి పైగా జవాన్లు నెలకొరిగారు. అయితే ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ వల్లే దాడి జరిగిందనే విమర్శలు వచ్చాయి. దీనిని ఖండించిన కేంద్రం

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2JbkiTH
via IFTTT

No comments:

Post a Comment

లాక్ డౌన్ వేళ ఏపీ నుంచి నిజాముద్దీన్ వెళ్తున్న రెండు ప్రత్యేక రైళ్లు- కారణమిదే...

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ నిత్యావసర సరుకుల లభ్యత తగ్గిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి, ఎగ...