Saturday, June 22, 2019

నేడు అమరావతికి జనసేనాని పవన్ కళ్యాణ్ .. పార్టీ కోర్ కమిటీ కీలక భేటీ

ఏపీ ఎన్నికల్లో పరాజయం పాలైన జనసేన పార్టీ ఏపీలో పరాజయానికి గల కారణాలపై ఇప్పటికే పలు మార్లు సమీక్ష నిర్వహించింది. ఇక ఏపీలో పవన్ కళ్యాన్ భీమవరం, గాజువాకలలో పోటీ చేసి ఓటమి చెందటంతో పార్టీ ఇక కనుమరుగవుతుందని ప్రచారం జరిగింది. కానీ పవన్ రాజాకీయాల్లోనే ఉంటానని , రాజకీయాల్లో తాడోపేడో తేల్చుకుంటానని ప్రకటించారు. ఇక ఈ

from Oneindia.in - thatsTelugu News http://bit.ly/2XAjHEE
via IFTTT

No comments:

Post a Comment

లాక్ డౌన్ వేళ ఏపీ నుంచి నిజాముద్దీన్ వెళ్తున్న రెండు ప్రత్యేక రైళ్లు- కారణమిదే...

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ నిత్యావసర సరుకుల లభ్యత తగ్గిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి, ఎగ...