Saturday, June 22, 2019

కోడెల వ్యవహారంపై టీడీపీ మౌనం..!ప్రస్తుత పరిస్థితిలో దూరంగా ఉండడమే బెటర్ అంటున్న నేతలు..!!

అమరావతి/హైదరాబాద్ : 'కే టాక్స్‌' వ్యవహారంలో మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు, ఆయన కుమారుడు, కుమార్తెపై వస్తున్న ఫిర్యాదులపై నోరు మెదపకూడదని టీడీపీ నిర్ణయించినట్లు తెలిసింది. తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న కోడెలను వెనకేసుకుని వస్తే ఉన్న పరువు కూడా పోతుందని ఈ విషయంలో నిశ్శబ్దంగా ఉంటే మంచిదని పలువురు పార్టీ సీనియర్‌ నేతలు సూచించడంతో చంద్రబాబు ఈ

from Oneindia.in - thatsTelugu News http://bit.ly/2N8qBg4
via IFTTT

No comments:

Post a Comment

లాక్ డౌన్ వేళ ఏపీ నుంచి నిజాముద్దీన్ వెళ్తున్న రెండు ప్రత్యేక రైళ్లు- కారణమిదే...

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ నిత్యావసర సరుకుల లభ్యత తగ్గిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి, ఎగ...