Thursday, June 27, 2019

బడ్జెట్ సెషన్ : మన్మోహన్ సింగ్‌తో నిర్మల సీతారామన్ భేటీ, పద్దుకు ముందు భేటీతో ప్రాధాన్యం

న్యూఢిల్లీ : నరేంద్ర మోడీ ప్రభుత్వం కేంద్రంలో రెండోసారి అధికారం చేపట్టాక పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతుంది. ఆయా విభాగాల నుంచి కేటాయింపులకు సంబంధించి వివరాలు తీసుకొని .. పద్దును రూపకల్పన చేశారు. ఇప్పటికే హల్వా తయారు చేసి బడ్జెట్ ప్రతుల ప్రింటింగ్ కూడా ప్రారంభమైంది. వచ్చే నెల 5న బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సిద్ధంగా ఉన్నారు కేంద్ర

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2NikBBL
via IFTTT

No comments:

Post a Comment

లాక్ డౌన్ వేళ ఏపీ నుంచి నిజాముద్దీన్ వెళ్తున్న రెండు ప్రత్యేక రైళ్లు- కారణమిదే...

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ నిత్యావసర సరుకుల లభ్యత తగ్గిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి, ఎగ...