Thursday, June 27, 2019

మరాఠా కోటాను సమర్థించిన బాంబే హైకోర్టు...కానీ మెలిక పెట్టింది

ముంబై:ప్రభుత్వ ఉద్యోగాలు మరియు విద్యలో మరాఠా సామాజిక వర్గానికి రిజర్వేషన్ల యొక్క రాజ్యాంగ ప్రామాణికతను బొంబాయి హైకోర్టు గురువారం సమర్థించింది. అయితే రిజర్వేషన్ కోటా 16శాతం కాకుండా 12 లేదా 13శాతానికి కుదించాలని సూచించింది.రాష్ట్ర వెనకబడిన వర్గాల కమిషన్ చేసిన రికమెండేషన్స్ మేరకు బాంబే హైకోర్టు ఈ సూచనలు చేసింది. ప్రభుత్వం విద్య పరంగా సామాజికంగా వెనకబడిన

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/31X6oNL
via IFTTT

No comments:

Post a Comment

లాక్ డౌన్ వేళ ఏపీ నుంచి నిజాముద్దీన్ వెళ్తున్న రెండు ప్రత్యేక రైళ్లు- కారణమిదే...

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ నిత్యావసర సరుకుల లభ్యత తగ్గిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి, ఎగ...