Thursday, July 18, 2019

నార్త్ వారికి సౌత్ రుచులు..!అమర్‌నాథ్‌ యాత్రలో రుచికరమైన తెలుగు భోజనం..!!

ఉత్తర్ ప్రదేశ్/హైదరాబాద్ : ఎముకలు కొరికేసే చలి, రక్తం గడ్డ కట్టే వణుకు, ఏమరు పాటుగా ఉంటే జర్రున జారిపోయే మంచు, అందులోనే వేల కిలోమీటర్ల ప్రయాణం.. ఎన్నో ఒడుదొడుకులు, వ్యయ ప్రయాసలకోర్చి ప్రయాణం, కొన్ని వసందర్బాల్లో ఆకలితోనే ప్రయాణం. కడుపు నిండా తిందామంటే రుచికరమైన భోజనం దొరకని పరిస్థితి. ఇదీ అమరనాథ్‌ యాత్రకు వెళ్లే భక్తుల

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2O3dk9g
via IFTTT

No comments:

Post a Comment

లాక్ డౌన్ వేళ ఏపీ నుంచి నిజాముద్దీన్ వెళ్తున్న రెండు ప్రత్యేక రైళ్లు- కారణమిదే...

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ నిత్యావసర సరుకుల లభ్యత తగ్గిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి, ఎగ...