Monday, July 1, 2019

మునిగిపోయిన ముంబై.. స్తంభించిన మహానగరం.. భారీ వర్షాలకు 19 మంది బలి..

ముంబై : దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరం భారీ వర్షాలతో అతలాకుతలమైంది. ముంబైతో పాటు శివారు ప్రాంతాల్లో రెండు రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న కుండపోత వర్షాలతో జనజీవనం అస్తవ్యస్థమైంది. వరద నీరు ఇళ్లలోకి చేరడంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లన్నీ చెరువుల్ని తలపిస్తుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరో రెండు రోజుల పాటు అతిభారీ వర్షాలు కొనసాగవచ్చని వాతావరణ శాఖ ప్రకటించింది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2J3rhPL
via IFTTT

No comments:

Post a Comment

లాక్ డౌన్ వేళ ఏపీ నుంచి నిజాముద్దీన్ వెళ్తున్న రెండు ప్రత్యేక రైళ్లు- కారణమిదే...

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ నిత్యావసర సరుకుల లభ్యత తగ్గిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి, ఎగ...