Tuesday, June 25, 2019

మానవత్వం మంటగలిసింది : మృతదేహం తరలించేందుకు అంబులెన్స్ నో, భుజాలపై మోసుకెళ్లిన తండ్రి

పాట్నా : నిర్లక్ష్యం అంటే చిన్నదవుతుందే ఏమో .. అజాగ్రత్త, ఏమరుపాటు, లెక్కలేని తనం కూడా సరిపోవేమో. ఇప్పటికే హృదయ విదారకర ఘటనలు జరుగుతున్న సిబ్బందిలో మాత్రం మార్పులేదు. ఛేంజ్ కాదు చలనం లేదు. బీహర్‌లో గుండె తరుక్కుపోయే ఘటన జరిగింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కుమారుడు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. అయితే అక్కడి సిబ్బంది మాత్రం .. అంబులెన్స్ ఇవ్వకపోవడంతో మరింత కుంగిపోయాడు ఆ తండ్రి.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2X2UMoD
via IFTTT

No comments:

Post a Comment

లాక్ డౌన్ వేళ ఏపీ నుంచి నిజాముద్దీన్ వెళ్తున్న రెండు ప్రత్యేక రైళ్లు- కారణమిదే...

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ నిత్యావసర సరుకుల లభ్యత తగ్గిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి, ఎగ...