Tuesday, June 25, 2019

ఇక మ‌న ప‌ని ముగిసింది..!కూల్చివేత‌ప‌నులు మొద‌లుపెట్టండన్న ఏపీ సీఎం

అమరావతి/హైదరాబాద్ : ఏపి ప్రభుత్వం ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తోంది. ఉండవల్లిలో గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన ప్రజావేదిక భవనాన్ని కూల్చివేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఆదేశించారు. అది అక్రమ, అవినీతి కట్టడమని ఆరోపించారు. సోమవారం ఇదే ప్రజావేదికలో మొదలైన కలెక్టర్ల భేటీలో ఆయన ప్రసంగించారు. ‘ఇక్కడి నుంచే ఆదేశాలిస్తున్నా.. ఇలాంటి అక్రమ, అవినీతి భవనంలో ఇదే

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2Xxv141
via IFTTT

No comments:

Post a Comment

లాక్ డౌన్ వేళ ఏపీ నుంచి నిజాముద్దీన్ వెళ్తున్న రెండు ప్రత్యేక రైళ్లు- కారణమిదే...

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ నిత్యావసర సరుకుల లభ్యత తగ్గిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి, ఎగ...