న్యూఢిల్లీ : డేరా సచ్చ సౌద అధినేత గుర్మిత్ రామ్ రహీం ప్రధాన అనుచరుడు మొహిందర్ పాల్ సింగ్ బిట్టు (48) హత్యకు గురయ్యాడు. డేరా అరెస్ట్ తర్వాత పంచకులలో చెలరేగిన హింసలో ప్రధాన నిందితుడు మొహిందర్ .. ప్రస్తుతం జైలులో ఉన్నారు. అయితే అతనిని తోటి ఖైదీలే దాడి చేసి హతమార్చడం కలకలం రేపుతోంది. హత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు.
from Oneindia.in - thatsTelugu News http://bit.ly/2WY3vbN
via IFTTT
Subscribe to:
Post Comments (Atom)
లాక్ డౌన్ వేళ ఏపీ నుంచి నిజాముద్దీన్ వెళ్తున్న రెండు ప్రత్యేక రైళ్లు- కారణమిదే...
కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ నిత్యావసర సరుకుల లభ్యత తగ్గిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి, ఎగ...
-
కర్ణాటకలో బలపరీక్ష పూర్తయింది. విశ్వాస పరీక్షలో సంకీర్ణప్రభుత్వం పడిపోయింది. మొత్తం సభలో 204 సభ్యులు హజరు కాగా ప్రభుత్వానికి అనుకూలంగా 99 ఓట...
-
టాంజానియా : తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఆషాఢమాస బోనాల జాతర అంగరంగ వైభవంగా జరుగుతోంది. పల్లె నుంచి పట్నం దాకా రాష్ట్రవ్యాప్...
-
హైదరాబాద్: కరోనా వైరస్ బారిన పడి మరణిస్తోన్న వారందర్నీ అఖిల భారత మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ అధ్యక్షుడు, హైదరాబాద్ లోక్సభ సభ్యుడు అసదు...
No comments:
Post a Comment