Sunday, June 23, 2019

డేరా అనుచరుడు మొహిందర్ పాల్ సింగ్ హత్య .. జైళ్లో మట్టుబెట్టిన ఖైదీలు

న్యూఢిల్లీ : డేరా సచ్చ సౌద అధినేత గుర్మిత్ రామ్ రహీం ప్రధాన అనుచరుడు మొహిందర్ పాల్ సింగ్ బిట్టు (48) హత్యకు గురయ్యాడు. డేరా అరెస్ట్ తర్వాత పంచకులలో చెలరేగిన హింసలో ప్రధాన నిందితుడు మొహిందర్ .. ప్రస్తుతం జైలులో ఉన్నారు. అయితే అతనిని తోటి ఖైదీలే దాడి చేసి హతమార్చడం కలకలం రేపుతోంది. హత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

from Oneindia.in - thatsTelugu News http://bit.ly/2WY3vbN
via IFTTT

No comments:

Post a Comment

లాక్ డౌన్ వేళ ఏపీ నుంచి నిజాముద్దీన్ వెళ్తున్న రెండు ప్రత్యేక రైళ్లు- కారణమిదే...

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ నిత్యావసర సరుకుల లభ్యత తగ్గిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి, ఎగ...