Sunday, June 30, 2019

నోటీసులిచ్చింది చంద్రబాబుకా ... ఎందుకీ రాద్ధాంతం అంటున్నఆర్కే

ఏపీలో కృష్ణా నది కరకట్ట వెంట ఉన్న అక్రమ నిర్మాణాల కూల్చివేత రాష్ట్రంలో రాజకీయ వేడిని మరింత పెంచింది. ప్రజావేదిక కూల్చేసిన జగన్ సర్కార్ కరకట్ట మీద ఉన్న ఇతర నిర్మాణాలకు కూడా నోటీసులు పంపించింది. అందులో భాగంగా ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు నివాసం లింగమనేని ఎస్టేట్‌కు సీఆర్‌డీఏ నోటీసులు జారీ చేసింది. సీఆర్‌డీఏ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/300yIgu
via IFTTT

No comments:

Post a Comment

లాక్ డౌన్ వేళ ఏపీ నుంచి నిజాముద్దీన్ వెళ్తున్న రెండు ప్రత్యేక రైళ్లు- కారణమిదే...

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ నిత్యావసర సరుకుల లభ్యత తగ్గిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి, ఎగ...