Sunday, June 23, 2019

పాలనపై పట్టు బిగిస్తున్న జగన్.. నిన్న ఐఏఎస్.. నేడు ఐపీఎస్‌ల ట్రాన్స్‌ఫర్.. ఎవరిని ఎక్కడ నియమించారంటే

అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాలనపై పట్టు బిగిస్తున్నారు. ప్రభుత్వ వ్యవహారాల్లో తనదైన ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్న ఆయన.. ఇందులో భాగంగా అన్ని శాఖలను ప్రక్షాళన చేస్తున్నారు. ప్రమాణ స్వీకారం చేసిన రోజునే చాలా మంది అధికారులకు స్థానచలనం కల్పించిన జగన్.. శనివారం ఒకేసారి 47మంది ఐఏఎస్‌లను బదిలీ చేశారు. తాజాగా ఆదివారం

from Oneindia.in - thatsTelugu News http://bit.ly/2Xozvdq
via IFTTT

No comments:

Post a Comment

లాక్ డౌన్ వేళ ఏపీ నుంచి నిజాముద్దీన్ వెళ్తున్న రెండు ప్రత్యేక రైళ్లు- కారణమిదే...

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ నిత్యావసర సరుకుల లభ్యత తగ్గిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి, ఎగ...