Friday, June 28, 2019

కొత్తవి నిర్మించాల్సిన ఆవశ్యత ఏంటి..? తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు..!!

హైదరాబాద్: ఎర్రమంజిల్‌లో అసెంబ్లీ నిర్మాణానికి వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. పురాతన భవనాలను కూల్చకుండా అడ్డుకోవాలని పిటిషనర్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ క్రమంలో పిటిషనర్ హెరిటేజ్‌ కమిటీ నివేదికను హైకోర్టుకు సమర్పించారు. ఎర్రమంజిల్‌లో అసెంబ్లీ నిర్మిస్తే ప్రజలు చాలా ఇబ్బంది పడతారని పిటిషనర్‌ పేర్కొన్నారు. గూగుల్‌ మ్యాప్‌ ద్వారా ఎర్రమంజిల్‌ ఛాయచిత్రాన్ని హైకోర్టు పరిశీలించింది. తెలంగాణ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2X4vkze
via IFTTT

No comments:

Post a Comment

లాక్ డౌన్ వేళ ఏపీ నుంచి నిజాముద్దీన్ వెళ్తున్న రెండు ప్రత్యేక రైళ్లు- కారణమిదే...

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ నిత్యావసర సరుకుల లభ్యత తగ్గిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి, ఎగ...