Friday, June 21, 2019

బస్సులో సైకో .. చేతిలో నాలుగు కత్తులు ... హడలెత్తిన ప్యాసెంజర్స్

కొత్తగూడెం : ఆర్టీసీ బస్సు తన గమ్యస్థానానికి బయల్దేరింది. బస్సుల్లో అందరూ స్తబ్ధుగా ఉన్నారు. ఇంతలో ఒక్కసారిగా ఆందోళన .. కళ్లు మూసి తెరిచేవరకు అప్పటివరకు తమతో ఉన్న ప్రయాణికుడి లోపలి సైకో బయటకొచ్చాడు. దీంతో ప్యాసెంజర్స్ బెంబేలెత్తిపోయారు. బస్సులో సైకో ..భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ ఆర్టీసీ బస్సు వెళ్తుంది. దమ్మపేట మండలం మందపల్లి-ముష్టిబండ వద్ద

from Oneindia.in - thatsTelugu News http://bit.ly/2ZwMwz0
via IFTTT

No comments:

Post a Comment

లాక్ డౌన్ వేళ ఏపీ నుంచి నిజాముద్దీన్ వెళ్తున్న రెండు ప్రత్యేక రైళ్లు- కారణమిదే...

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ నిత్యావసర సరుకుల లభ్యత తగ్గిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి, ఎగ...