Thursday, June 27, 2019

అలర్ట్ .. అలర్ట్ .. ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు, లండన్‌లో ల్యాండ్

లండన్ : ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో విమానాన్ని అత్యవసరంగా లండన్‌లో ల్యాండ్ చేశారు. ఈ విషయాన్ని స్టాంట్‌స్టిట్ ఎయిర్ పోర్టు అధికారులు కూడా ధ్రువీకరించారు. బాంబు బెదిరింపు ..ఎయిర్ ఇండియా ఏ1 191 సర్వీస్ ఫ్లైట్ ముంబై నుంచి అమెరికాలోని న్యూజెర్సీలో గల నెవార్క్ విమానాశ్రయానికి ఇవాళ ఉదయం బయల్దేరింది. అయితే

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2NsEYMi
via IFTTT

No comments:

Post a Comment

లాక్ డౌన్ వేళ ఏపీ నుంచి నిజాముద్దీన్ వెళ్తున్న రెండు ప్రత్యేక రైళ్లు- కారణమిదే...

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ నిత్యావసర సరుకుల లభ్యత తగ్గిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి, ఎగ...