Wednesday, June 26, 2019

అస్థిత్వాన్ని హననం చేసే ప్రయత్నం జరిగింది..! లోక్ సభలో కాంగ్రెస్ పై విరుచుకుపడ్డ ప్రధాని..!!

దిల్లీ/హైదరాబాద్ : లోక్‌సభ వేదికగా కాంగ్రెస్‌ పార్టీపైన ప్రధానమంత్రి నరేంద్రమోదీ విమర్శనాస్త్రాలు సంధించారు. పదునైన పదజాలం, ఘాటు విమర్శలతో విరుచుకుపడ్డారు. వరుసగా రెండోసారి ప్రభుత్వం ఏర్పాటుచేసిన తర్వాత తొలిసారి లోక్‌సభలో మాట్లాడిన ఆయన.. దాదాపు గంటపాటు నిశిత విమర్శలు గుప్పించారు. అత్యయిక పరిస్థితి విధించి భారతదేశపు ఆత్మను కాంగ్రెస్‌ పార్టీ ఛిద్రం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2Xg369O
via IFTTT

No comments:

Post a Comment

లాక్ డౌన్ వేళ ఏపీ నుంచి నిజాముద్దీన్ వెళ్తున్న రెండు ప్రత్యేక రైళ్లు- కారణమిదే...

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ నిత్యావసర సరుకుల లభ్యత తగ్గిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి, ఎగ...