Sunday, June 23, 2019

ఉపాధి హమీ పథకంలో భేష్.. రాజన్న సిరిసిల్ల జిల్లాకు అగ్రస్థానం

హైదరాబాద్ : మహాత్మాగాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయిమెంట్ గ్యారంటీ స్కీమ్ - ఉపాధి హామీ పథకం పనుల్లో భాగంగా రాష్ట్రాల వారీగా ర్యాంకులు విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం. తెలంగాణలో చూసినట్లయితే రాజన్న సిరిసిల్ల జిల్లాతో పాటు వికారాబాద్ జిల్లా ముందువరుసలో నిలిచింది. ఈ రెండు జిల్లాలు మొదటి రెండు స్థానాలు దక్కించుకుని పలువురి ప్రశంసలు పొందుతున్నాయి.

from Oneindia.in - thatsTelugu News http://bit.ly/2XsPdEm
via IFTTT

No comments:

Post a Comment

లాక్ డౌన్ వేళ ఏపీ నుంచి నిజాముద్దీన్ వెళ్తున్న రెండు ప్రత్యేక రైళ్లు- కారణమిదే...

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ నిత్యావసర సరుకుల లభ్యత తగ్గిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి, ఎగ...