Thursday, June 27, 2019

నాకు నీవు..నీకు నేను: జ‌గ‌న్ కాన్వాయ్‌ కోసం ఆగిపోయిన కేసీఆర్‌: ఏపీ సీఎం సైతం..!

ఏపీ..తెలంగాణ ముఖ్య‌మంత్రులు ఒక‌రికి ఒక‌రు ఏ స్థాయిలో గౌర‌వించుకుంటున్నారో మ‌రో ఘ‌ట‌న రుజువు చేస్తోంది. ఏపీలో జ‌గ‌న్ విజ‌యం కోసం కేసీఆర్ త‌న వంతు స‌హ‌కారం అందించారు. ఏపీలో జ‌గ‌న్ గెలుపు ఖాయ‌మ‌ని ముందు నుండే కేసీఆర్ చెబుతూ వ‌స్తున్నారు. ఇక‌, ఏపీలో జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత ఇద్ద‌రు ముఖ్య‌మంత్రులు కీల‌క అంశాల్లో ఒక్క‌టిగా క‌దులుతున్నారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2NfDMvH
via IFTTT

No comments:

Post a Comment

లాక్ డౌన్ వేళ ఏపీ నుంచి నిజాముద్దీన్ వెళ్తున్న రెండు ప్రత్యేక రైళ్లు- కారణమిదే...

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ నిత్యావసర సరుకుల లభ్యత తగ్గిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి, ఎగ...