Saturday, June 22, 2019

టీఆర్ఎస్ కి ధీటుగా హరీష్ కొత్త పార్టీ..! కేసీఆర్‌ను క‌ల‌వ‌ర పెడుతున్న కాళేశ్వరం..!!

హైదరాబాద్: గత ఎన్నికల్లో గులాబీ పార్టీ భారీ విజయం సాధించిన విషయం అందరికి తెలిసిందే. అయితే టీఆర్ఎస్ కు పోటీగా బీజేపీ తెలంగాణలో పుంజుకుంటుందన్న సత్యాన్ని కూడా ఒప్పుకోవాల్సిన పరిస్థితులు తలెత్తాయి. పార్లమెంట్ ఎన్నికల్లో ఏకంగా నాలుగు స్థానాలను గెలుచుకోవడమే అందుకు ఉదాహరణ. శాసనసభ ఎన్నికల్లో ఒక స్థానానికే పరిమితమైన బీజేపీ పార్లమెంట్ ఎన్నికల్లో అనూహ్యంగా పుంజుకుంది.

from Oneindia.in - thatsTelugu News http://bit.ly/2XwWsuM
via IFTTT

No comments:

Post a Comment

లాక్ డౌన్ వేళ ఏపీ నుంచి నిజాముద్దీన్ వెళ్తున్న రెండు ప్రత్యేక రైళ్లు- కారణమిదే...

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ నిత్యావసర సరుకుల లభ్యత తగ్గిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి, ఎగ...