Saturday, June 22, 2019

టీడీపీ హయాంలోని పథకాలన్నీ రద్దు .. నవరత్నాలే టార్గెట్ అన్న మంత్రి బుగ్గన

ఏపీలో నవరత్నాల అమలే లక్ష్యంగా వైసీపీ ప్రభుత్వం పని చేస్తుందని స్పష్టం చేశారు ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి . ఇక ఈ నేపధ్యంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు అద్భుతమైన బడ్జెట్ అందించబోతున్నట్లు స్పష్టం చేశారు ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. రాష్ట్ర ప్రజలకు త్వరలో మంచి బడ్జెట్ అందిస్తామని రూ.2లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నట్లు తెలిపారు.

from Oneindia.in - thatsTelugu News http://bit.ly/2Y6yYd2
via IFTTT

No comments:

Post a Comment

లాక్ డౌన్ వేళ ఏపీ నుంచి నిజాముద్దీన్ వెళ్తున్న రెండు ప్రత్యేక రైళ్లు- కారణమిదే...

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ నిత్యావసర సరుకుల లభ్యత తగ్గిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి, ఎగ...