Wednesday, June 26, 2019

ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేల జంప్‌: అమిత్ షాతో భేటీ: మ‌రింత మందితో క‌లిసి..ఆ విధంగా..!

టీడీపీలో మ‌రో క‌ల‌క‌లం. న‌లుగురు రాజ్య‌స‌భ ఎంపీల‌ను త‌మ పార్టీలోకి విలీనం చేసుకున్న బీజేపీ..ఇప్పుడు ఎమ్మెల్యే ల‌ను ల‌క్ష్యంగా చేసుకుంది. ఇందులో భాగంగా.. ఒకే సారి ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు..ఒక అధికార ప్ర‌తినిధి బీజేపీ నేత‌లతో ట‌చ్‌లోకి వెళ్ల‌గా ..వారికి క‌మ‌ల‌ద‌ళం నుండి స్ప‌ష్ట‌మైన హామీ వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. త్వ‌ర‌లోనే మ‌రి కొంత మంది ఎమ్మెల్యేలు వ‌స్తారు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2J8IHtj
via IFTTT

No comments:

Post a Comment

లాక్ డౌన్ వేళ ఏపీ నుంచి నిజాముద్దీన్ వెళ్తున్న రెండు ప్రత్యేక రైళ్లు- కారణమిదే...

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ నిత్యావసర సరుకుల లభ్యత తగ్గిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి, ఎగ...