ఏపీ ముఖ్యమంత్రి జగన్కు టీడీపీ నేత అచ్చంనాయుడు సవాల్ చేసారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు..టీడీపీ నేతలను వైసీపీ ప్రభుత్వం వేధిస్తోందని అచ్చంనాయుడు ఆరోపించారు. సీఎం జగన్ ఎంత వేధించినా తాము వెనక్కు తగ్గబోమని తేల్చి చెప్పారు. నెల రోజుల పాలనలో జగన్ అనుభవరాహిత్యం..అవగాహన లేమి బయట పడిం దని వ్యాఖ్యానించారు. ప్రజా వ్యతిరేక నిర్ణయాల పైన పోరాటం
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2RKBzY2
via IFTTT
Subscribe to:
Post Comments (Atom)
లాక్ డౌన్ వేళ ఏపీ నుంచి నిజాముద్దీన్ వెళ్తున్న రెండు ప్రత్యేక రైళ్లు- కారణమిదే...
కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ నిత్యావసర సరుకుల లభ్యత తగ్గిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి, ఎగ...
-
కర్ణాటకలో బలపరీక్ష పూర్తయింది. విశ్వాస పరీక్షలో సంకీర్ణప్రభుత్వం పడిపోయింది. మొత్తం సభలో 204 సభ్యులు హజరు కాగా ప్రభుత్వానికి అనుకూలంగా 99 ఓట...
-
టాంజానియా : తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఆషాఢమాస బోనాల జాతర అంగరంగ వైభవంగా జరుగుతోంది. పల్లె నుంచి పట్నం దాకా రాష్ట్రవ్యాప్...
-
హైదరాబాద్: కరోనా వైరస్ బారిన పడి మరణిస్తోన్న వారందర్నీ అఖిల భారత మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ అధ్యక్షుడు, హైదరాబాద్ లోక్సభ సభ్యుడు అసదు...
No comments:
Post a Comment