Friday, June 28, 2019

ఇచ్చి పుచ్చుకొనే ధోర‌ణితో ఉంటాం: సమస్యల పరిష్కారమే లక్ష్యం: ఇద్ద‌రు ముఖ్య‌మంత్రుల నిర్ణ‌యం..!

ఏపీ..తెలంగాణ మ‌ధ్య స‌మ‌స్య‌ల పైన ఇద్ద‌రు ముఖ్య‌మంత్రుల స‌మావేశం సుదీర్ఘంగా సాగింది. ఈ స‌మావేశంలో అనేక అంశాల మీద చ‌ర్చ సాగింది. ప్ర‌ధానంగా నిరుప‌యోగంగా స‌ముద్రంలో క‌లుస్తున్న గోదావ‌రి నీటిని రెండు రాష్ట్ర రైతు ల‌కు అందుబాటులోకి తెచ్చే విధానం పైనే చ‌ర్చించారు. అందులో బాగంగా ఇంజ‌నీరింగ్ నిపుణుల‌తో క‌మిటీ ఏర్పాటు చేసారు. ఇత‌ర అంశాల మీద

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2X8r4yF
via IFTTT

No comments:

Post a Comment

లాక్ డౌన్ వేళ ఏపీ నుంచి నిజాముద్దీన్ వెళ్తున్న రెండు ప్రత్యేక రైళ్లు- కారణమిదే...

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ నిత్యావసర సరుకుల లభ్యత తగ్గిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి, ఎగ...