Sunday, June 23, 2019

ప్రజావేదికపై రాద్దాంతం ఎందుకో.. మీ దోపిడీలన్నీ బయటకొస్తాయి.. టీడీపీ నేతలకు విజయసాయి రెడ్డి చురకలు

అమరావతి : టీడీపీ, వైసీపీ నేతల మధ్య వార్ రోజురోజుకీ ముదురుతోంది. ఇరు పార్టీల నేతలు మాటల యుద్దంతో మరింత వేడి రాజేస్తున్నారు. తాజాగా ప్రజావేదిక అంశం రెండు పార్టీల మధ్య చిచ్చు రాజేసింది. ఆ క్రమంలో వైసీపీ పార్లమెంటరీ నేత, రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చానీయాంశంగా మారాయి. ప్రజావేదికపై జగన్ ప్రభుత్వం

from Oneindia.in - thatsTelugu News http://bit.ly/2WY3x3p
via IFTTT

No comments:

Post a Comment

లాక్ డౌన్ వేళ ఏపీ నుంచి నిజాముద్దీన్ వెళ్తున్న రెండు ప్రత్యేక రైళ్లు- కారణమిదే...

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ నిత్యావసర సరుకుల లభ్యత తగ్గిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి, ఎగ...