Friday, June 28, 2019

జగన్‌ ముందు కేసీఆర్ ప్రతిపాదనలు..!ప్రజా సంక్షేమం కోసం దేనికైనా సిద్దమన్న ఏపి సీఎం..!!

హైదరాబాద్: విభజన తర్వాత ఏర్పడ్డ ఘర్షణ పూరిత వాతవరణానికి పూర్తి స్ధాయిలో చెక్ పెడుతున్నారు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు. ప్రగతిభవన్లో రెండు రాష్ట్రాల సీఎంలు చంద్రశేఖర్ రావు, జగన్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అందుబాటులో ఉన్న నీటి వనరులను సంపూర్ణంగా వినియోగించుకోవాలని సీఎంలు నిర్ణయానికి వచ్చారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రతీ మూలకు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2RKBzHw
via IFTTT

No comments:

Post a Comment

లాక్ డౌన్ వేళ ఏపీ నుంచి నిజాముద్దీన్ వెళ్తున్న రెండు ప్రత్యేక రైళ్లు- కారణమిదే...

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ నిత్యావసర సరుకుల లభ్యత తగ్గిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి, ఎగ...