Saturday, June 22, 2019

తోడుంటానని మాటిచ్చి మట్టుబెట్టిన భర్త .. భార్యతోపాటు పిల్లలు కూడా ...

న్యూఢిల్లీ : మానసిక పరిస్థితి సరిగా ఉండకపోవడమో ? లేక సైకోగా మారి కొందరు తమవారిపై దాడిచేస్తున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా ఢిల్లీలో ఓ ట్యూటర్ కూడా ఇలాంటి ఘాతుకానికి పాల్పడ్డాడు. తన భార్య, పిల్లలను హతమార్చి పోలీసులకు లొంగిపోయాడు. ఎంత పనిచేశాడు ...?దక్షిణ ఢిల్లీలోని మెహ్‌రోలిలో ఉపేంద్ర శుక్లా అనే వ్యక్తి ట్యూటర్‌గా పనిచేస్తున్నాడు.

from Oneindia.in - thatsTelugu News http://bit.ly/2XrKOSe
via IFTTT

No comments:

Post a Comment

లాక్ డౌన్ వేళ ఏపీ నుంచి నిజాముద్దీన్ వెళ్తున్న రెండు ప్రత్యేక రైళ్లు- కారణమిదే...

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ నిత్యావసర సరుకుల లభ్యత తగ్గిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి, ఎగ...