Tuesday, June 25, 2019

ముజఫర్‌నగర్ ఎముకల నిగ్గుతేల్చే పనిలో కమిటీ .. 48 గంటల్లో తేలుస్తామని ధీమా ...

పాట్నా : ముజఫర్‌నగర్ ఆస్పత్రి సమీపంలో కలకలం రేపిన ఎముకలు, పుర్రెలకు సంబంధించి దర్యాప్తు ప్రారంభమైంది. ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీ శ్రీ కృష్ణ మెడికల్ కాలేజీ, హాస్పిటల్‌‌లో తమ విచారణ చేపట్టింది. ఎముకలు ఎవరనే అంశానికి సంబంధించి మూడురోజుల్లో కమిటీ దర్యాప్తు సమర్పించాల్సి ఉన్న నేపథ్యంలో .. కమిటీ ఆస్పత్రి యాజమాన్యాన్ని ప్రశ్నిస్తోంది. చిన్నారుల మృతి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2XuVK1n
via IFTTT

No comments:

Post a Comment

లాక్ డౌన్ వేళ ఏపీ నుంచి నిజాముద్దీన్ వెళ్తున్న రెండు ప్రత్యేక రైళ్లు- కారణమిదే...

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ నిత్యావసర సరుకుల లభ్యత తగ్గిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి, ఎగ...