Wednesday, June 26, 2019

ముఖ్యమంత్రి బస్సు యాత్రను అడ్డుకున్న ప్రజలు...20 ని''పాటు నిరసన..!

కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామీ చేపట్టిన బస్సు యాత్రకు నిరసన సెగ తగిలింది... బస్సు యాత్ర చేపట్టిన తర్వాత రెండవ గ్రామంలో ప్రవేశించిన ముఖ్యమంత్రికి పలువురు స్థానికులు తమ సమస్యలపై నిరసన గళం విప్పారు. రాయచూర్‌కు చేరుకున్నా ఆయన కాన్వాయ్‌ని తుంగభద్ర కెనాల్ పనిచేస్తున్నే కార్మీకులు అడ్డుకున్నారు..కార్మీకులకు 14 నెలలుగా జీతాలు చెల్లించకపోవడంతో వారు ముఖ్యమంత్రి వెళుతున్న కాన్వాయ్‌లోని

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2J2n91a
via IFTTT

No comments:

Post a Comment

లాక్ డౌన్ వేళ ఏపీ నుంచి నిజాముద్దీన్ వెళ్తున్న రెండు ప్రత్యేక రైళ్లు- కారణమిదే...

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ నిత్యావసర సరుకుల లభ్యత తగ్గిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి, ఎగ...