Saturday, June 22, 2019

ఎట్టకేలకు లొంగిపోయిన బీఎస్పీ ఎంపీ రాయ్ .. 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు

వారణాసి : విద్యార్థినిపై లైంగిక దాడి చేసి పరారీలో ఉన్న బీఎస్పీ ఎంపీ అతుల్ రాయ్ ఎట్టకేలకు పోలీసుల ఎదుట లొంగిపోయాడు. అతనిని పోలీసులు వారణాసి కోర్టులో ప్రవేశపెట్టారు. కేసు విచారణ చేపట్టేందుకు రిమాండ్‌కు ఇవ్వమని పోలీసులు కోరడంతో .. 14 రోజుల రిమాండ్ ఇస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీచేశారు. ట్రిపుల్ తలాక్ బిల్లుకు వ్యతిరేకం ..

from Oneindia.in - thatsTelugu News http://bit.ly/2N5ilO8
via IFTTT

No comments:

Post a Comment

లాక్ డౌన్ వేళ ఏపీ నుంచి నిజాముద్దీన్ వెళ్తున్న రెండు ప్రత్యేక రైళ్లు- కారణమిదే...

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ నిత్యావసర సరుకుల లభ్యత తగ్గిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి, ఎగ...