Saturday, April 4, 2020

లాక్ డౌన్ వేళ ఏపీ నుంచి నిజాముద్దీన్ వెళ్తున్న రెండు ప్రత్యేక రైళ్లు- కారణమిదే...

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ నిత్యావసర సరుకుల లభ్యత తగ్గిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి, ఎగుమతులు నిలిచిపోవడంతో చాలా రాష్ట్ర్రాల్లో నిత్యావసరాల కొరత కొనసాగుతోంది. ఇదే పరిస్ధితి మరికొన్ని రోజులు కొనసాగడం తథ్యమని తేలిపోవడంతో కేంద్రం పలు జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా కేంద్రం సూచనల మేరకు దక్షిణ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/34cmcgU

కరోనా టెన్షన్ లోనూ ఉలిక్కిపడ్డ కాశ్మీర్ .. ఎన్ కౌంటర్ ..ఇద్దరు ఉగ్రవాదులు హతం

కరోనా భయంతో తీవ్రమైన ఆందోళనతో ప్రజలు బ్రతుకు వెళ్ళదీస్తుంటే కాశ్మీర్ లో ఊహించని పరిణామం జరిగింది. కాశ్మీర్ ఒక్కసారిగా ఎన్ కౌంటర్ తో ఉలిక్కిపడింది . ఉగ్ర దాడులకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఉపద్రవం ముంచుకొస్తుందని ఇంటిలిజెన్స్ వర్గాల హెచ్చరికల నేపధ్యంలో అలెర్ట్ అయిన భారత సైన్యం ఇద్దరు ఉగ్రవాదులను మట్టు పెట్టింది . ఓ వైపు ప్రపంచమంతా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2x1VNq7

కరోనా లాక్‌డౌన్: బ్లడ్‌బ్యాంక్‌ల్లో డ్రై స్టేజీకి రక్తం, ‘తలసేమియా’ పేరంట్స్ ఆగచాట్లు, ‘ఏబీ’ గ్రూపు

కరోనా వైరస్ విజృంభించడంతో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది. దీంతో జనం ఇంటి నుంచి బయటకు వెళ్లడమే గగనమైపోయింది. దీంతో బ్లడ్ బ్యాంకులు కూడా డ్రై స్టేజీకి వచ్చాయి. ఇప్పటికే ఉన్న నిల్వలను ఆడపా దడపా వాడుతుండటంతో.. తెలంగాణ రాష్ట్రంలో గల బ్లడ్ బ్యాంకుల్లో రక్తం లేని పరిస్థితి ఏర్పడింది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3bP3e2x

లాక్ డౌన్ ఎఫెక్ట్ ... డిజిటల్ టీచింగ్ .. ఆన్ లైన్ క్లాసెస్ తో స్టూడెంట్స్ బిజీ

కరోనా దెబ్బకు దేశమే ఇంటికి పరిమితం అయ్యింది. ఇక కేంద్రప్రభుత్వం 21రోజులపాటు విధించిన లాక్‌డౌన్‌ తో జనజీవనం ఎక్కడిది అక్కడే నిలిచిపోయింది . ఇక ప్రధానంగా దేశవ్యాప్తంగా విద్యాసంస్థలు మూతపడ్డాయి. పరీక్షల సమయంలో విద్యార్థులు ఇళ్లకే పరిమితం కావాల్సిన పరిస్థితి వచ్చింది . ఈ సమయంలో విద్యార్థులు నష్టపోకుండా ఉండేందుకు కొన్ని విద్యాసంస్థలతో పాటు కొందరు తల్లిదండ్రులు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3aIViQd

Fake news:దీపాలు 9 నిమిషాలు వెలిగిస్తే కరోనా వైరస్‌ నుంచి విముక్తి కలుగుతుందా..?

న్యూఢిల్లీ: ప్రపంచాన్ని కరోనావైరస్ కుదిపేస్తోంది. ఈ క్రమంలోనే ప్రపంచ దేశాలు లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయాయి. ఇక లాక్‌డౌన్ సమయంలో ఎన్నో వదంతులు వస్తున్నాయి. సోషల్ మీడియా వేదికగా ఈ వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఇందులో మెజార్టీ వార్తలు బూటకపు వార్తలే కావడం విశేషం. ఈ వార్తలను నమ్మి కొందరు ఇదే నిజమనే భ్రమలో ఉంటున్నారు. లాక్‌డౌన్ సమయంలో ఏ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2JHQqyU

లాక్‌డౌన్ ఉన్నా బయట తిరుగుతున్నాడు..: తండ్రిపై కొడుకు ఫిర్యాదు

న్యూఢిల్లీ: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. దేశ ప్రజలందరూ కరోనాను పారద్రోలేందుకు తమ తమ ఇళ్లల్లోనే ఉంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సహకరిస్తున్నారు. అయితే, కొందరు మాత్రం ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ సమస్యలు సృష్టిస్తున్నారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2Raxb5c

Lockdown: ప్రముఖ హీరోయిన్ కారు ప్రమాదం, ఫ్రెండ్స్ తో జాలీరైడ్, డ్రంక్ అండ్ డ్రైవ్ ? !

బెంగళూరు: కరోనా వైరస్ (COVID 19) అరికట్టడానికి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలులో ఉంది. అయితే లాక్ డౌన్ నియమాలు సామాన్యలుకు ఒకలాగా, శ్రీమంతులు, సెలబ్రిటీలకు ఒకలాగా ఉన్నాయని విమర్శలు ఉన్నాయి. లాక్ డౌన్ నియమాలు ఉల్లంఘించి వాయువేగంగా కారు నడపడంతో ప్రముఖ కన్నడ నటి కారు రోడ్డు ప్రమాదానికి కారణం అయ్యింది. మద్యం సేవించి స్నేహితులతో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3bP37E9

లాక్ డౌన్ వేళ ఏపీ నుంచి నిజాముద్దీన్ వెళ్తున్న రెండు ప్రత్యేక రైళ్లు- కారణమిదే...

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ నిత్యావసర సరుకుల లభ్యత తగ్గిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి, ఎగ...